Exclusive

Publication

Byline

తిరుమలలో అత్యాధునిక వసతి సముదాయం ప్రారంభం.. ముందస్తు బుకింగ్ లేకున్నా వసతి!

భారతదేశం, సెప్టెంబర్ 25 -- తిరుమలలో వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం(పీఏసీ5)ను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన వసతిగృహంలో తొలి బుకింగ్ టోకెన... Read More


వెదర్ అలర్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు!

భారతదేశం, సెప్టెంబర్ 24 -- అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. అయితే గురువారం పశ్చిమ మధ్య బంగా... Read More


తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఉపరాష్ట్రపతి అయ్యాక తొలిసారిగా సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యనకు వచ్చారు. పున్నమి ఘాట్‌లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక మెుదటిసారి విజయవ... Read More


సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల 2026 డేట్ షీట్ విడుదల

భారతదేశం, సెప్టెంబర్ 24 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2026లో జరగనున్న 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు తాత్కాలిక డేట్ షీట్‌లను విడుదల చేసింది. పరీక్షలు ప్రారంభానికి దాదాపు ఐదు నెల... Read More


అమరావతిలో అధునాతన భూగ‌ర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు : మంత్రి గొట్టిపాటి

భారతదేశం, సెప్టెంబర్ 24 -- జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ.. న్యాయస్థానం కాదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిప‌క్ష హోదా వ‌స్తుందో అని కూడా త... Read More


టీజీఎస్ఆర్టీసీలో ఏఐ వాడకం.. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి, ప్రయాణికుల ర‌ద్దీ అంచ‌నా!

భారతదేశం, సెప్టెంబర్ 24 -- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త‌మ సేవ‌ల‌ను మెరుగుప‌రుచుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ మరో అడుగు వేసింది. అన్ని ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ)ను వినియోగించాలని నిర్ణయించింది. త‌... Read More


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారా? భక్తులు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు!

భారతదేశం, సెప్టెంబర్ 24 -- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో అధికంగా రద్దీ ఉండే అవకాశం ఉంది. ఇందుకోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్... Read More


తెలంగాణలో భారీగా పెట్టుబడులు.. కోకాకోలా కొత్త ప్లాంట్.. జేఎస్‌డబ్ల్యూ, తోషిబా ఇన్వెస్ట్‌మెంట్!

భారతదేశం, సెప్టెంబర్ 24 -- అనేక మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ పెట్టుబడులు యువతకు ఉపాధి అవకాశాలను స... Read More


ఇంద్రకీలాద్రిలో దసరాకు రికార్డు స్థాయిలో అమ్మవారి ప్రసాదం నేతి లడ్డూల తయారీ.. ఈసారి ఎన్ని లక్షలు అంటే?

భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఇంద్రకీలాద్రిలో అమ్మవారి ప్రసాదం నేతి లడ్డూలు ఎన్ని లక్షలు చేసినా అయిపోతూనే ఉంటాయి. భక్తుల అంత ఇష్టం మరి. దీంతో దసరా శరన్నవరాత్రి సందర్భంగా లడ్డూ ప్రసాదాలకు పెరుగుతున్న డిమా... Read More


బెట్టింగ్ యాప్స్ కేసులో మూడు రాష్ట్రాల్లో 8 మందిని అరెస్ట్ చేసిన తెలంగాణ సీఐడీ

భారతదేశం, సెప్టెంబర్ 24 -- బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక ఆపరేషన్ చేపట్టింది తెలంగాణ సీఐడీ. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లలో విస్తృతంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను గుర్తించింది. ఎనిమిది మం... Read More